Home » Tag » US
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ముగిసిన కొన్ని రోజులకే కోకాపేట లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి.
బ్లూ వేల్ గేమ్ మరోసారి వార్తల్లోకెక్కింది. దీనిపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ గేమ్కు దూరంగా ఉండాలని పిల్లలకు హెచ్చరిస్తున్నారు. అందుకే తమ పిల్లలు ఈ గేమ్ ఆడుతున్నారేమో చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
29 నెలలుగా పెండింగ్లో ఉన్న ట్రంప్ సోషల్ మీడియా సంస్థ ‘ట్రూత్ సోషల్’ విలీన ప్రక్రియ కూడా పూర్తైంది. ట్రూత్ సోషల్’ సంస్థ డిజిటల్ వరల్డ్ అక్విజేషన్ కార్ప్ (డీడబ్ల్యూఏసీ)లో విలీనమైంది. అయితే, ఈ కంపెనీ షేర్లను నిబంధనల ప్రకారం ఆరు నెలల పాటు విక్రయించకుండా ఉండాలి.
గతంలో అరుంధతి మూవీ వచ్చినప్పుడు కూడా తెలుగు ప్రాంతాల్లో ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదట. దిల్ రాజు అప్పట్లో నో చెప్పాడట. యూఎస్ రైట్స్ రూ.50 లక్షలకే అమ్మాలనుకున్నా కొనేవాళ్లు రాకపోవటంతో తెలుగు ప్రాంతాల్లోనే రిలీజ్ చేశారు.
నారా లోకేష్.. కొద్ది రోజులుగా బయట కనిపించడం లేదు. దీంతో లోకేష్ అమెరికాలో అరెస్టయ్యాడంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ మీడియా, వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీ కార్యకర్తలు ఈ ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు.
అమెరికాలోని హోటళ్లు, రెస్టారెంట్లలో సద్ది అన్నం, ఫెర్మెంటెడ్ రైస్ పేరుతో చద్దన్నాన్ని అందుబాటులో ఉంచారు. తాజాగా అమెరికాలోని ఒక ఫుడ్ స్టోర్లో చద్దన్నం అమ్ముతుండగా.. ఒక తెలుగు ఎన్ఆఆర్ఐ మహిళ దానికి సంబంధించిన వీడియో తీసింది.
కుమారుడి మరణంపై అన్ని రకాలుగా సమాచారం సేకరించిన బాబూరావు.. అనుమానాస్పద మరణంగా నిర్ధారణకు వచ్చి అమెరికాలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఐతే శ్రీనాథ్ అత్తవారింటి నుంచి బెదిరింపులు, ఒత్తిళ్లు రావడంతో ఆ సమయంలో నిర్ణయం వెనక్కి తీసుకున్నారు.
అమెరికాలో ఇప్పటికే H1B వర్క్ వీసా మీద పనిచేస్తూ దాన్ని పొడిగించుకోవాలని అనుకునేవారికి అమెరికా విదేశాంగ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 20 వేల వర్క్ వీసాల గడువును 2024 జనవరిలో పొడిగిస్తామంటోంది. అందుకోసం వీసాదారులు విదేశాంగ శాఖకు మెయిల్ ద్వారా అప్లయ్ చేయాలని సూచించింది.
రీసెంట్గా నిర్వహించిన ఓ సర్వే ప్రకారం 44 శాతం మంది రిపబ్లికన్లు ట్రంప్కు మద్దతుగా ఉన్నారు. మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేయాలని కోరుతున్నారు. ట్రంప్ తరువాతి స్థానంలో నిక్కీ హేలీ ఉన్నారు. దీంతో మరోసారి రిపబ్లికన్ పార్టీ నుంచి ట్రంప్ అధ్యక్ష రేసులో ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపి, విజయవంతం చేసింది ఇస్రో. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. దీంతో అమెరికాసహా ఇతర దేశాలు భారతీయ సాంకేతికతను చూసి ఆశ్చర్యపోయాయి. అయితే, ఈ సాంకేతికతే నచ్చిన అమెరికా ఈ టెక్నాలజీని తమతో పంచుకోవాలని అడిగినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు.