Home » Tag » Vijaysai Reddy
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా అనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. జగన్ తో కంటే జగన్ పక్కన ఉన్న వారితో విజయసాయిరెడ్డికి
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని...ఆయన నమ్ముకున్న నేతలే ముంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పదవులు అనుభవించారు. భారీగా ఆస్తులు కూడబెట్టారు.
ఆంధ్రప్రదేశ్ లో మరో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఇటీవల మూడు స్థానాలకు ఎన్నికలు పూర్తికాగా తాజాగా విజయసాయిరెడ్డి రాజ్యసభకు రాజీనామా చేయడంతో ఆ స్థానానికి ఎవరిని పంపిస్తారు అనేదానిపై పెద్ద చర్చ జరుగుతుంది. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్రకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పార్టీ నుంచి గెలిచి రాజ్యసభ్యులు...మరో పార్టీలోకి జంపయిపోతున్నారు. ఎవరికి వారు తమ స్వార్థాన్ని చూసుకుంటున్నారు.
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణంపై వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి.. వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసి షాకయ్యాను అన్నారు. వెంటనే అవినాష్రెడ్డికి ఫోన్ చేసి అడిగానని తెలిపారు.
వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని పోస్ట్ చేసారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నానన్నారు.
శాంతితో ఇల్లీగల్ కనెక్షన్ ఉందో లేదో గానీ... వాళ్ళిద్దరి ఆర్థిక సంబంధాలు కూడా బయటకు వచ్చాయి. శాంతికి విజయవాడలో విల్లా కొనుక్కోడానికి తన ఇంట్లో నుంచి కోటీ 60 లక్షల రూపాయల నగదు ఇచ్చినట్టు ఆమె భర్త మదన్ మోహన్ ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ లు ఉన్నాయన్నారు. అంత డబ్బులు విజయ్ సాయి రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయో లెక్క చెపాల్సి వస్తోంది. మదన్ మోహన్ పకడ్బందీగా వివరాలు చెబుతుండటంతో... ఈ వ్యవహారంలో ఈడీ రంగంలోకి దిగుతున్నట్టు సమాచారం
వైసీపీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డికి విశాఖ ఏరియాలో పార్టీని నిలబెట్టే బాధ్యతలను అప్పగించారు జగన్. అప్పటి నుంచి... అక్కడ విలువైన భూములను విజయ్ సాయి రెడ్డి, వైసీపీ నేతలు కొల్లగొట్టారన్న ఆరోపణలున్నాయి. అయితే విజయసాయి రెడ్డి, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, లాయర్ సుభాష్ రెడ్డి... ఈ ముగ్గురూ కలవడానికి కారణం... ప్రేమ సమాజం భూములే. ఈ భూముల వెనక పెద్ద స్కామ్ జరిగిందనీ... విచారణ జరిపించాలని విశాఖ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తారకరత్నతో తన మధుర జ్ఞాపకాలను సోషల్మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటోంది. ఇప్పుడు అలేఖ్య షేర్ చేసిన ఓ వీడియో.. వైరల్ అవుతోంది.
ఆరు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయ్. అది కూడా రాజ్యసభ సాక్షిగా !