Home » Tag » YS JAGAN
రానని చెప్పి వచ్చినప్పుడే.. ఊరికే రారు మహానుభావులు అనుకున్నారంతా ! ఏపీ అసెంబ్లీ ఓవరాల్ ఎపిసోడ్ చూశాక అదే నిజం అనిపిస్తోంది కూడా ! కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు.
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.
కడప జిల్లాలో వైసిపి ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది. అయితే 2024 ఎన్నికల్లో ఆ పార్టీ అక్కడ ఊహించని ఎదురు దెబ్బతిన్నది. ఏకంగా ఏడు స్థానాల్లో కూటమి పార్టీల అభ్యర్థులు గెలవడం..
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులున్న నేపథ్యంలో ఢిల్లీలో మద్దతు కోసం వైఎస్ జగన్ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా 2029 ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగక తప్పదా? రోజాకు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ ఎర్త్ పెట్టేశారు. రోజాకు పోటీగా పార్టీలోనే కొత్త నేతను బరిలోకి దింపుతున్నారు పెద్దిరెడ్డి బ్యాచ్.
వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు ఢిల్లీలో పట్టు కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ మనుగడ కొనసాగించాలి అంటే కచ్చితంగా ఢిల్లీలో ఏదో ఒక జాతీయ పార్టీతో జగన్ కో స్నేహం చేయడం అత్యంత కీలకం.
వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? ఢిల్లీలో పట్టు కోసం ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీల అధినేతలు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం సెన్సేషన్ అవుతుంది. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ శాసనసభ సమావేశాలకు హాజరు కావడానికి ఆసక్తి చూపించడం లేదు.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవడం సెన్సేషన్ అయింది. పార్టీ అంతర్గత విభేదాలతో విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పకుండా అనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది. జగన్ తో కంటే జగన్ పక్కన ఉన్న వారితో విజయసాయిరెడ్డికి