Home » Tag » YSRCP
ఎన్నికలు అయిపోయాయి. ప్రభుత్వాలు మారిపోయాయి. కలలో కూడా ఊహించని భారీ ఓటమితో వైసిపి కుదేలైపోయింది. జనం కొట్టిన దెబ్బకి ఆ పార్టీ షాక్ నుంచి ఇంకా కోలుకోలేక పోతోంది.
వైసీపీలో నెంబర్ టు. జగన్ తర్వాత ఆ పార్టీకి కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ తానే అయ్యి వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఆ పార్టీని వదిలిపెట్టేశారు. రాజ్యసభ సీటు కి కూడా రాజీనామా చేసేశారు. సాయి రెడ్డి బాటలోనే మరి కొంతమంది రాజ్యసభ ఎంపీలు పార్టీని విడబోతున్నారు.
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం దారుణమన్నారు భరత్. ఇది కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే అని మండిపడ్డారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మమేకం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్..
రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తిరుపతి లో తొక్కిసలాట చరిత్ర లో ఎన్నడూ జరగలేదన్నారు. భక్తుల భద్రత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పట్టదా? అంటూ ప్రశ్నించారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజా ప్రతినిధులతో మాజీ సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వ వ్యతిరేక రావడానికి కనీసం ఏడాదైనా పడుతుంది కదా అని అందరూ అనుకుంటారని.. కాని ఆరు నెలలకే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటోందన్నారు.
అవును.. వైసిపి నేతలకు ఇప్పుడు 14 రోజుల రిమాండ్ అనే మాట చుక్కలు చూపిస్తోంది. వైసిపి హయాంలో అరెస్టు చేసిన ఒక్కొక్కరిని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేస్తూ కోర్టులో హాజరు పరిస్తే.. కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తోంది.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేసారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమీ ప్రభుత్వం అమలు చేయలేకపోతుందని వైసిపి పని అయిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్.. వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులపై దాడి చేయడం వైసిపి కొత్త కాదని ఇది వైసిపి రాజ్యం అనుకుంటున్నారని... అధికారులపై దాడి చేస్తే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చారు. జవహర్ బాబు ను అమానుషంగా కొట్టారన్నారు.
కుక్కను తంతే కాసులు రాలతాయంటారు. అదేంటో కానీ పార్టీలు దేన్నీ తన్నకుండానే డొనేషన్ల జడివాన కురిసింది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో ఎప్పట్లానే నెంబర్ వన్ గా బీజేపీ నిలిచింది.