Home » తెలంగాణ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దూకుడు పెంచడానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న కేసీఆర్.. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు... ఇబ్బందుల పాలు చేయడం ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా మారుతుంది. రాజకీయంగా 10 ఏళ్లపాటు ఇబ్బందులు ఎదుర్కొన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది.
తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-మెదక్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి టిఆర్ఎస్ లో లో కీలక నేత. కేటీఆర్ కి రూమ్ మేటే కాకుండా సంతోష్ రావుకు ... అన్నిట్లోనూ భాగస్వామి.2014....2024 మధ్యకాలంలో ఆయన చాలా ఫామ్ హౌస్ లు సంపాదించాడు.
ప్రతిష్టాత్మక ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మొదలుకాబోతోంది. పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా ఈ మెగాటోర్నీ జరగబోతోంది.
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. దాదాపు 20 మందికి పైగా రంగరాజన్ పై అటాక్ చేశారు.
అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన షాక్తో తేరుకోలేకపోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ పరిస్థితి మరింత దిగజారింది.
హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సాధించింది. హస్తినలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 48 నియోజకవర్గాల్లో విజయం సాధించి.. 27 ఏళ్ల తర్వాత మళ్లీ అధికారం చేపట్టింది. ఆప్ను 22 సీట్లకే పరిమితం చేశారు ఓటర్లు. గత రెండు ఎన్నికల్లో బీజేపీని సింగిల్ డిజిట్కు..
ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి కాంగ్రెస్ కు గుండుసున్న తీసుకొచ్చిండు అంటూ ఎద్దేవా చేసారు కేటిఆర్. మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రీసెంట్గా కొందరు ఎమ్మెల్యేల ప్రైవేట్ డిన్నర్ మీటింగ్తో ఒక్కసారిగా పార్టీ హైకమాండ్ అలెర్ట్ అయ్యింది. అంతే.. ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది.