Home » తెలంగాణ
నా చుట్టూ ఏం జరిగినా.... నేను సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉండాలి. ఈ దురద చాలామందికి ఉంటుంది. వివాదాలు ద్వారా పాపులారిటీ సంపాదించాలి అనే యావ చాలా ఎక్కువ ఉంటుంది.
లావణ్య, రాజ్ తరున్ కేసులో హైడ్రామా కంటిన్యూ అవుతోంది. తనకు పోలీసులు న్యాయం చేయకపోతే నార్సింగి పీఎస్ ముందు తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్కు వచ్చింది.
గద్వాలలో నిర్వహించిన భూ భారతి కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానిక నేత సరితా తిరుపతయ్యను స్టేజ్ మీదకు పిలవలేదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
కంచ గచ్చిబౌలి విషయంలో IAS స్మితా సబర్వాల్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. HCUకు మద్దతుగా ఆమె పెట్టిన ట్వీట్ విషయంలో ఇప్పటికే పోలీసులకు వివరణ ఇచ్చిన స్మిత..
కన్నతల్లే.. ఇద్దరు పిల్లలను దారుణంగా చంపేసింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాజులరామారంలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్పేట్, ఖైరతాబాద్, ఎస్ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది.
HCU వ్యవహారంపై సోషల్ మీడియా పోస్టుల మీద IAS స్మితా సబర్వాల్ తగ్గేదే లే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఫేక్ వీడియోలు రీట్వీట్ చేశారన్న వ్యవహారంలో నోటీసులు అందుకు స్మితా..
మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల రేట్లు పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు కూడా పెంచే యోచనలో ఉన్నట్టు సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన అఘోరీ నాగసాధు మీద జోగినీలు ఫిర్యాదు చేశారు. తమ వర్గం పరువు తీసేలా అఘోరీ వ్యవహరిస్తోందని శామీర్పేట్ పీఎస్లో ఫిర్యాదు చేశారు.
AS స్మితా సబర్వాల్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో AI వీడియోను రీట్వీట్ చేశారంటూ.. 179 BNS ప్రకారం గచ్చిబౌలి పోలీసులు నోటీసులు జారీ చేశారు